అగ్రి వర్సిటీ వీసీ కోసం నేడు ‘సెర్చ్
By -
July 10, 2020
0
’Jul 10 2020 @ 03:54AM
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ పోస్టు ఎంపికకు ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనున్నది. వీసీ పోస్టుకు తగిన అర్హతలు కలిగిన ముగ్గురు వ్యక్తులను కమిటీ ఎంపిక చేయనున్నది. ఈ పోస్టుకు 27 మంది పోటీ పడుతున్నారు. అందులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. విశ్వవిద్యాలయంలో గతంలో పని చేసిన, ప్రస్తుతం పని చేస్తున్న పలువురు అధికారులు వీసీ పోస్టుకు దరఖాస్తు చేసినట్లు సమాచారం.
If you have any dout , Let me know